ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2020, 5:16 PM IST

ETV Bharat / state

డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

గుంటూరు జిల్లా వేమూరులో డ్వాక్రా సంఘాల మహిళలకు మంత్రి మోపిదేవి.. చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను.. ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్​ పాలన సాగుతుందన్నారు.

minister mopidevi distribute cheques to dwakra womens
డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

రాష్ట్రంలో ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలని మంత్రి మోపిదేవి అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులోని మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ కాంతి పథకం కింద 110 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అవినీతి అంతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details