గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తోందని మంత్రి అన్నారు. పవన్ కల్యాణ్ వైకాపా ప్రభుత్వం అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పవన్ కల్యాణ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు: మంత్రి మోపిదేవి - ysrcp fires on pawan kalyan
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి ధ్వజమెత్తారు
![పవన్ కల్యాణ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు: మంత్రి మోపిదేవి minister mopi devi fires on pawan kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5298801-686-5298801-1575711031479.jpg)
పవన్ కల్యాణ్పై మోపీ దేవి