ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈనెల 25న గుంటూరులో భారీ సభ: ముప్పాళ్ల నాగేశ్వరరావు

By

Published : Feb 14, 2020, 10:45 PM IST

Updated : Feb 15, 2020, 1:26 AM IST

ఈనెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఐకాస నిర్ణయించింది. ఈ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాల్సిన ఆవశ్యకతపై గ్రామాల వారీగా కార్యశాలలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గుంటూరులో జరిగిన సమావేశానికి రాజకీయ, రాజకీయేతర నేతలు హాజరయ్యారు.

meeting at gutnur on 25th of this month about amaravathi issue
గుంటూరులో జరిగిన సమావేశం

.

ఈనెల 25న గుంటూరులో భారీ సభ: ముప్పాళ్ల నాగేశ్వరరావు
Last Updated : Feb 15, 2020, 1:26 AM IST

ABOUT THE AUTHOR

...view details