ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు - wife commited suicide latest News

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్​లో వివాహిత ప్రియాంక ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ప్రియాంక బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు తెలిపారు.

వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు
వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు

By

Published : Oct 15, 2020, 5:33 PM IST

Updated : Oct 15, 2020, 6:25 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్​లో వివాహిత ఫ్యానుకు ఉరివేసుకుని మరణించింది. తమ కుమార్తెను అల్లుడు విజయ్ అనుమానంతో నిత్యం వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ కుమారే చంపి ఉంటాడని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 15, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details