జనసేన అధినేత పవన్ కల్యాణ్ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా... 'తెలుగు భాష కథ', 'తెలుగు సంస్కృతి' పుస్తకాలను పవన్కు అందజేశారు.
పవన్తో మండలి బుద్ధప్రసాద్ భేటీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.
mandali buddha prasad