ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా - formers protest andhrpradesh capital city issue

రాజధాని కోసం అమరావతి రైతులు కదం తొక్కుతున్నారు. 22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా చేపట్టారు. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల... ఎండలోనే ఆందోళన చేస్తున్నారు. ఎండదెబ్బకు ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. వారికి వైద్యులు చికిత్స అందించారు. టెంట్​ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల రైతులు మండిపడుతున్నారు.

mandadam raithulu mahadharna at guntur
22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా

By

Published : Jan 8, 2020, 12:55 PM IST

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details