గుంటూరు జిల్లా మాచవరంలో సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వీరప్రసాద్, శ్రీ అర్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మోసగాళ్ల నకిలీ ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాలతో ఎలా లొంగదీసుకుంటారో ఎస్సై వివరించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలి... పోలీసులకు ఎలా సమాచారమివ్వాలనే విషయాలపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు - latest news on cyber crim classes at mavhavaram
గుంటూరు జిల్లా మాచవరంలో సైబర్ నేరాలపై విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో... పోలీసులకు ఎలా సమాచారమివ్వాలో వివరించారు.
సైబర్ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు