ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వచ్చే నెల 26న హాజరుకావాలని ఆచార్య రాజశేఖర్​కు లోకాయక్త ఆదేశం

By

Published : Oct 4, 2020, 7:10 AM IST

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎఫ్ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్​కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. నవంబరు 26న లోకాయుక్త ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

వచ్చే నెల 26న హాజరుకావాలని ఆచార్య రాజశేఖర్​కు లోకాయక్త ఆదేశం
వచ్చే నెల 26న హాజరుకావాలని ఆచార్య రాజశేఖర్​కు లోకాయక్త ఆదేశం

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎఫ్ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్​కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఆచార్య రాజశేఖర్ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలంటూ విజయవాడకు చెందిన రవీంద్రబాబు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రవీంద్రబాబు ఫిర్యాదును పరిశీలించిన లోకాయుక్త ఆచార్య రాజశేఖర్​కు నోటీసులు జారీ చేసింది. నవంబరు 26న లోకాయుక్త ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

Notice

ABOUT THE AUTHOR

...view details