ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : May 3, 2021, 7:11 AM IST

గుంటూరు జిల్లాలోని ఓ ధాబాలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు తెలిపారు. మద్యం విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.

liquor seized
మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలంగాణకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మధ్యలో గల ధాబా వద్ద 2,070 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details