ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పిడుగుపాటు.. వాటర్ టాంక్ ధ్వంసం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో రాత్రి కురిసిన వర్షానికి ఓ వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇంటి వాటర్ టాంక్ ధ్వంసమైంది. ప్రాణ నష్టం జరగలేదు.

By

Published : Nov 4, 2020, 9:33 AM IST

Updated : Nov 4, 2020, 8:44 PM IST

Lightning struck felldown on house
వాస్తు కోసం కట్టించిన గదిపై పిడుగు


గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో అప్పికట్ల శివ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపై ఉన్న వాటర్ టాంక్ పై పిడుగు పడింది. పిడుగు ధాటికి గది స్వల్పంగా దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

పిడుగుపాటు.. ఇంటిపైనున్న వాటర్ టాంక్ ధ్వంసం
Last Updated : Nov 4, 2020, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details