ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ వామపక్షాల ఆందోళన - REEDUCE ELECTRICITY BILL

గుంటూరు జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

guntur district
విద్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాలు ఆందోళన

By

Published : May 18, 2020, 11:43 AM IST

గుంటూరు జిల్లా బ్రాడిపేటలోని విద్యుత్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

లాక్ డౌన్ సమయంలో నమోదైన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని వామపక్షాలు నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details