అతివేగంతో వ్యతిరేక దిశలో వచ్చిన ఓ లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గుంటూరు హౌసింగ్ బోర్డు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన బండ్లమూడి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి - ap latest crimes
అతివేగంతో అదుపుతప్పిన లారీ... ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. గుంటూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది.
స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి