శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాలో కోటప్పకొండ ముస్తాబైంది.ట్రాక్టర్లసహాయంతోభారీ విద్యుత్ ప్రభలను అమరేశ్వర స్వామి కొండకు భక్తులు తీసుకెళ్తున్నారు. మహిళలుప్రత్యేక పూజలు చేశారు. ప్రభలను చూసేందుకుచిలకలూరిపేట, నరసరావుపేట, పురుషోత్తపట్నం, మద్దిరాల, కావురు, కమ్మవారిపాలెం పరిసర గ్రామాలు ప్రజలు భారీగా తరలివచ్చారు.