ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కిడ్నీ మార్పిడి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి' - 'కిడ్నీ మార్పిడి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట...ఆర్థిక సాయం అందించాలంటూ కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన చేపట్టారు.

Guntur
గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన

By

Published : Dec 2, 2019, 1:53 PM IST

గతంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని... బాధితులు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కొత్తపేట స్టేషన్​కు తరలించారు. శాంతియుతంగా ప్లకార్డ్స్ పట్టుకుని నిలుచుంటే...అదుపులోకి తీసుకోవడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details