పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సంఘంతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి: కన్నా - High Court verdict ap panchayat elections
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ప్రజాస్వామ్యయుతంగా.. ఎన్నికల సంఘంతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
![ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి: కన్నా హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10331774-934-10331774-1611261498495.jpg)
హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
ఇదీ చదవండి:
స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్ఈసీదే: హైకోర్టు
TAGGED:
kanna laxmi narayana tweet