సంఘటిత పర్వ్-2019
పద్ధతి మార్చుకోపోతే వైకాపా పతనం తప్పదు: కన్నా - bjp
సంఘటిత పర్వ్-2019 కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరైనారు. తెదేపా చేసిన తప్పే వైకాపా ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తలపై దాడులు హేయనీయమన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ
ఇవీ చదవండి..రాష్ట్రంలో భాజపా బలపడుతోంది: కన్నా