ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి' - అమరావతి ఇస్యూ

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు కాగడాల ర్యాలీ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని నేతలు అన్నారు.

kagada rally in guntur on amaravathi issue
రేపల్లెలో అఖిల పక్ష కాగడాల ర్యాలీ

By

Published : Dec 26, 2019, 11:22 PM IST

రేపల్లెలో అఖిల పక్ష కాగడాల ర్యాలీ

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details