ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 13, 2021, 10:19 PM IST

ETV Bharat / state

Jawan died: విద్యుత్​ షాక్​తో జవాన్​ మృతి

పొన్నూరులో విద్యుత్​ షాక్​తో ఆర్మీ జవాన్​ మృతి చెందాడు. రాజస్థాన్ జోధ్​పుర్​లో హవల్దార్​గా పని చేస్తున్న జవాన్ పులి నాగబాలాజీ..​ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు. ప్రమాదంలో కన్నుమూశాడు.

విద్యుత్​ షాక్​తో జవాన్​ మృతి
విద్యుత్​ షాక్​తో జవాన్​ మృతి

విద్యుదాఘాతంతో ఆర్మీ జవాన్​ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన పులి నాగ బాలాజీ అనే వ్యక్తి... రాజస్థాన్ జోధ్​పుర్​లో ఆర్మీలో హవల్దార్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే సెలవులపై ఇంటికి చేరాడు.

పొన్నూరు పట్టణం 19 వ వార్డు నూతనంగా నిర్మించుకున్న ఇంటి వద్దకు వెళ్ళాడు. శుక్రవారం సాయంత్రం కరెంటు వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details