తెనాలిలో జనతా కర్ఫ్యూ
కరోనాపై ఐక్య పోరాటం..జనతా కర్ఫ్యూకు సంఘీభావం - janatha kurfu news
గుంటూరు జిల్లాలోని తెనాలిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. కర్ఫ్యూ కారణంగా ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు.
![కరోనాపై ఐక్య పోరాటం..జనతా కర్ఫ్యూకు సంఘీభావం janata karfu at tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6508087-1093-6508087-1584890544522.jpg)
తెనాలిలో జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారు. స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్లలోనే ఉండి కర్ఫ్యూను పాటించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు.