ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనసేన పీఏసీ సమావేశం.. విశాఖ ఘటనపై చర్చ

By

Published : Oct 30, 2022, 1:08 PM IST

Updated : Oct 30, 2022, 3:53 PM IST

PAC Meeting Of Janasena : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు విశాఖలో జరిగిన ఘటనపై చర్చించనున్నారు.

Janasena PAC Meeting
Janasena PAC Meeting

Janasena PAC Meeting : గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్​తో పాటు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు విశాఖలో జరిగిన ఘటనపై చర్చించనున్నారు. సాయంత్రం జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Last Updated : Oct 30, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details