ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Posani : పోసానిపై తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తల ఫిర్యాదు - పోసానిపై కేసులు

పోసాని మురళీకృష్ణపై తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, అతని కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Posani
పోసానిపై పోలీసులకు జనసేన కార్యకర్తల ఫిర్యాదు

By

Published : Sep 30, 2021, 1:18 PM IST

పోసాని మురళీకృష్ణపై తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, అతని కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు గానూ పోసానిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఉండవల్లి జనసేన కార్యకర్తలు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు.

ABOUT THE AUTHOR

...view details