ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడాలంటూ.. గుంటూరులో జైనుల ర్యాలీ - తెలుగు తాజా వార్తలు

Jain Sangam Rally : తమ ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడాలని కోరుతూ గుంటూరులో జైనులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం సమర్పించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 5:15 PM IST

Jain Sangam Rally : తమ ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడాలని కోరుతూ గుంటూరులో జైనులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్​లోని శిఖర్జీ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గుజరాత్‌లో జైనులకు పవిత్రమైన పాలిటినా కొండపై అక్రమ మైనింగ్ ఆపాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, ప్రధాని మోదీని కోరారు. క్లాత్ బజారులోని జైనుల ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం సమర్పించారు.

గుజరాత్ లో పాలిటినా కొండను మైనింగ్‌ నుంచి కాపాడాలంటూ వినతి

ABOUT THE AUTHOR

...view details