ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగు మందుల దుకాణంలో అధికారుల తనిఖీలు - Inspections by Agriculture Department officials

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తపట్నంలోని పురుగు మందుల దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పురుగుమందులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

Inspections by Department of Agriculture officials
తనిఖీలు చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

By

Published : Oct 29, 2020, 10:46 AM IST

గుంటూరు జిల్లా పురుషోత్తపట్నంలోని కేదర్ క్రాప్ కేర్ పురుగు మందుల దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కల్తీ మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించారు. ట్రేసర్ 13 డబ్బాలు, డెలిగేట్ 2 డబ్బాలు కల్తీ పురుగుమందులు ఉన్నట్లు అధికారులు గుర్తించామన్నారు. తనిఖీలలో వ్యవసాయశాఖ ఉపసంచాలకులు రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస రావు, ఏవోలు రఘు, శ్రీలత పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details