ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 29 బస్తాలు రేషన్ బియ్యాన్ని... గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం పోలీసులు స్వాధీనం చెసుకున్నారు.

By

Published : Jun 6, 2020, 11:55 AM IST

guntur district
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం..పట్టుకున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం మండలం బేతపూడి నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో దాడి చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details