ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులు, వినియోగదారుల మధ్య అంతరాన్ని తగ్గిస్తున్న ఉద్యానశాఖ - లాక్ డౌన్ వార్తలు

లాక్​డౌన్ కారణంగా పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో రైతులు సరైన మార్కెటింగ్, రవాణా సౌకర్యాలు లేక నష్టపోతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది.

horticulture-kits-in-ap
horticulture-kits-in-ap

By

Published : Apr 20, 2020, 4:51 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యాన రైతులు మార్కెటింగ్‌ సౌకర్యం, మద్దతు ధరల్లేక నష్టాలపాలవుతున్నారు. మరోవైపు డిమాండ్‌ బాగా పెరిగిపోతుండటంతో... బహిరంగ మార్కెట్లలో ఫలాల ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులూ నష్టపోతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు మద్దతు ధర చెల్లించి.. కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను కిట్లుగా తయారుచేసి... ప్రజలకు తక్కువ ధరకే అందిస్తోంది. గుంటూరు జిల్లాలో ఉద్యానశాఖ చేపడుతున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్‌ అందిస్తారు.

రైతులు, వినియోగదారుల మధ్య అంతరాన్ని తగ్గిస్తున్న ఉద్యానశాఖ

ABOUT THE AUTHOR

...view details