తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి
తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభం - తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి
గుంటూరు జిల్లా తాడేపల్లిలో తుపాను ముందస్తు హెచ్చరికల సమాచార వ్యవస్థను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎర్లీ వార్నింగ్ , మాస్ మెసేజ్ పనితీరును మంత్రి పరిశీలించారు. తొమ్మిది జిల్లాల తీర ప్రాంతంలోని 76 మండలాలు, 16 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 8 పర్యాటక ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.
![తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభం Home Minister who launched the Storm Alert Information System at mangalagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6207049-498-6207049-1582701809250.jpg)
తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి
TAGGED:
latest news on sucharitha