ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరులో ప్రత్యేక కమిషనరేట్‌లు' - home minister meka thoti sucharitha opening new buildings in guntur

గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం ఐనవోలులోని విట్‌లో ఏర్పాటు చేసిన నూతన భవనాలను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు.

గుంటూరు విట్​ నందు నూతన భవనాలను ప్రారంభించిన హోం మంత్రి

By

Published : Nov 5, 2019, 7:52 PM IST

గుంటూరు విట్​ నందు నూతన భవనాలను ప్రారంభించిన హోం మంత్రి

గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం ఐనవోలులో ఏర్పాటు చేసిన విట్‌లో అబ్దూల్ కలాం నూతన భవనం, రవీంద్రనాథ్‌ ఠాగూర్ మెన్స్​ వసతి భవనం, టంగుటూరి ప్రకాశం పంతులు ఆడిటోరియంను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. జిల్లాలోని ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిషనరేట్​ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాజధానిలో పనిచేసే పోలీస్​ ట్రైనింగ్ కాళాశాలని ఏర్పాటు చేయటంతో పాటు త్వరలోనే మరిన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details