ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2020, 8:43 PM IST

ETV Bharat / state

కన్నా లక్ష్మీనారాయణతో జీవీఎల్ భేటీ

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు.. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. పార్టీ ఉపాధ్యక్షులు రావెల కిషోర్​బాబు పాల్గొన్నారు.

GVL Narasimha Rao Meets Kanna Laxminarayan
కన్నా లక్ష్మీనారాయణతో జీవీఎల్ భేటీ

రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో భేటి అయ్యారు. మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జీవీఎల్ ఇవాళ గుంటూరు వచ్చారు. ఆ సమావేశం అనంతరం ఆయన కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. దాదాపు గంటసేపు మాట్లాడారు. భాజపా ఉపాధ్యక్షులు రావెల కిషోర్​బాబు ఉన్నారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగానే అని పార్టీ నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details