ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొండముచ్చు హల్​చల్.. ఇద్దరిపై దాడి, స్వల్పగాయాలు

By

Published : Nov 10, 2020, 8:46 PM IST

గుంటూరు జిల్లా గురజాల వేమవరంలో కొండముచ్చు హల్​చల్ చేస్తోంది. ఇప్పటికీ ఇద్దర్నీ కరిచింది.

కొండ ముచ్చు హల్​ చల్.. ఇప్పటికే ఇద్దర్నీ కరిచింది
కొండ ముచ్చు హల్​ చల్.. ఇప్పటికే ఇద్దర్నీ కరిచింది

మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామం నుంచి వేమవరం గ్రామానికి ఓ కొండముచ్చు వచ్చింది. ఇద్దరు వ్యక్తులను కరవడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. కొండముచ్చును బంధించి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details