మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామం నుంచి వేమవరం గ్రామానికి ఓ కొండముచ్చు వచ్చింది. ఇద్దరు వ్యక్తులను కరవడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. కొండముచ్చును బంధించి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామం నుంచి వేమవరం గ్రామానికి ఓ కొండముచ్చు వచ్చింది. ఇద్దరు వ్యక్తులను కరవడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. కొండముచ్చును బంధించి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'ఆర్జేడీదే బిహార్.. 200శాతం పక్కా'