ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంత వాతావరణానికి సహకరించాలి: ఎస్పీ

ఆత్మకూరు గ్రామాన్ని గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి సందర్శించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Sep 14, 2019, 4:49 PM IST

ఎస్పీ జయలక్ష్మి

గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు గ్రామాన్ని గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి సందర్శించారు. ఆత్మకూరులోని సమస్యలపై స్థానికులతో చర్చించారు. ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అండగా ఉంటారని ఎస్పీ జయలక్ష్మి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details