ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్: నిరాశ్రయులకు అండగా అధికార యంత్రాంగం

రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవుల కష్టాలు కరోనా లాక్​డౌన్​ కారణంగా రెట్టింపయ్యాయి. రోజువారి పనిచేసేందుకు ఎక్కడా హోటళ్లు, రెస్టారెంట్లు లేకపోయేసరికి వారికి.. నిలువనీడ లేకుండా పోయింది. వీరి కోసం గుంటూరు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

By

Published : Mar 30, 2020, 3:31 PM IST

guntur dst authorites providefood bed shelter facilites to poor people
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం

నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం

లాక్​డౌన్​ కారణంగా నిరాశ్రయులైన వారికి గుంటూరు అధికార యంత్రాంగం ఆశ్రయం కల్పించింది. తిండిలేక అవస్థలు పడుతున్న రోజువారి కూలీలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు గుంటూరు నగరంలో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ పాఠశాలలో వారికి వసతి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారం అందేలా చూస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details