ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2020, 6:32 PM IST

ETV Bharat / state

నరసరావుపేటలో నేటి నుంచి లాక్ డౌన్ సడలింపులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈరోజు నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ చెప్పారు.

free from lockdown in narasaraopet guntur district
నరసరావుపేటలో నేటి నుంచి లాక్ డౌన్ సడలింపులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈరోజు నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. పట్టణంలో హోల్ సేల్ దుకాణాలు ఉదయం 6 గంటలనుంచి 11 గంటలవరకు, చిల్లర దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు, ఎరువులు, వ్యవసాయ దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తెరుచుకోవచ్చని సబ్ కలెక్టర్ శ్రీవాస్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసరాలు, మందుల దుకాణాలకు తప్ప వేరే షాపులు తెరవకూడదన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details