ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు - pidugurall latest news

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేస్ నమోదైంది. కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు ఆ వ్యక్తి నివాసం వద్ద శానిటైస్ చేసి వివరాలను సేకరించారు.

first corona positive case registered in piduguralla at guntur
పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

By

Published : Jun 21, 2020, 6:23 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని హైస్కూల్లో కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తి పది రోజుల క్రితం అనారోగ్యానికి గురై... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. అధికారులు ఆ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో శానిటైజ్ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details