ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 9:23 PM IST

ETV Bharat / state

లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం తండాలో ఘోరం జరిగింది. లూజు పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు వ్యాపించి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి
లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి

లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి

గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మరణించారు. ఉదయబాబు అనే వ్యక్తికి చెందిన కిరణా షాపులో లూజ్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యికి సెగకు మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపించాయి. ఆ మంటల్లో ఇల్లు తగలబడింది. లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కృపాబాయి (2) సజీవ దహనం కాగా.. పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శివనాయక్(3) మృతి చెందాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details