ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు

గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పంటలను ధ్వంసం చేశారు. ఎన్​ఎస్పీ డిపార్ట్​మెంట్​ ఆధీనంలోని భూములను... రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది... ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు. చేతికందే దశలో పొగాకు, మిర్చి, బత్తాయి, ఆముదం పంటలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Mar 11, 2020, 1:54 PM IST

Published : Mar 11, 2020, 1:54 PM IST

Updated : Mar 11, 2020, 2:18 PM IST

farmers-land-issue-in-guntur-eepuru
farmers-land-issue-in-guntur-eepuru

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు
Last Updated : Mar 11, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details