మందడంలో రాజధానిపై రైతులు ఆందోళన
మందడంలో మూడు రాజధానులపై రైతుల ఆందోళన - మందడంలో రాజధానిపై రైతులు ఆందోళన
రాజధాని ప్రాంతమైన మందడంలో రైతులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేపట్టటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడు రాజధానులంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని... రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

farmers darna at mandadam
.