దొంగ నోట్లు అచ్చేసి..దొరికిపోయారు!
200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..! - ap news
నకిలీ కరెన్సీ ముద్రించి చలామణీ చేస్తున్న ముఠాను తెనాలి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిపై భీమవరం, హైదారాబాద్ పోలీస్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి.
![200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3985969-390-3985969-1564473202921.jpg)
200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!
ఇవీ చదవండి...రూపాయికి 8 రూపాయలంటూ... ఘరానా మోసం