ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​ - నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేటలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్​ జరుగుతోంది. పోటీలను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్​ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.

నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​
నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

By

Published : Dec 15, 2019, 10:40 PM IST

నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్​ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్​లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details