ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాచర్ల దాడి ఘటన విచారణకు సహకరించండి'

మాచర్ల, ధరణిలో నమోదైన కేసులలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. విచారణకు హాజరుకావాలని తెదేపా నేతలకు సమాచారమిచ్చినా.. వారు రాలేదని పోలీసులు తెలిపారు.

By

Published : Mar 17, 2020, 10:23 PM IST

dsp pressmeet
'మాచర్ల దాడి ఇన్వెస్టిగేషన్​కు సహకరించండి'

'మాచర్ల దాడి ఘటన విచారణకు సహకరించండి'

మాచర్ల, ధరణిలో నమోదైన దాడి కేసులో జరుగుతున్న విచారణకు తెదేపా నేతలు సహకరించాలని డీఎస్పీ హరిబాబు సూచించారు. దాడి ఘటనపై అన్ని వివరాలు గురజాల పీఎస్​కు వచ్చి తెలియజేయాలని సూచించామని... కానీ విచారణకు వారు హాజరు కాలేదని తెలిపారు. సమాచారం సేకరించాల్సిన బాధ్యత తమపై ఉన్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. స్టేట్​మెంట్ రికార్డు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు.

ఇవీ చూడండి-'రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు'

ABOUT THE AUTHOR

...view details