ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నియంత పోకడలతో నిండా.. ముంచేశారు..!' - అమరావతి రైతుల నిరసన

గుంటూరు జిల్లా రాయపూడిలో అమరావతి రైతులు, మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నారు. నదిలో మునిగి జైఅమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్​ జగన్​ ముఖ్యమంత్రిగా మంచి చేస్తారని ఓట్లేసి గెలిపించామని.. అధికారంలోకి వచ్చాక తప్పుడు నిర్ణయాలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మూడు రాజధానులపై పునరాలోచించాలని కోరారు.

రైతులు, మహిళలు వినూత్న నిరసన
రైతులు, మహిళలు వినూత్న నిరసన

By

Published : Jan 28, 2020, 11:43 AM IST

రైతులు, మహిళలు వినూత్న నిరసన

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details