ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డాల్​ మిల్లు గుమాస్తా బలవన్మరణం - గుంటూరు జిల్లా తాజా ఆత్యహత్య వార్తలు

డాల్ ​మిల్లులో పనిచేస్తున్న గుమాస్తా గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

dal mill clerk suicide
ఉరి వేసుకుని వ్యక్తి మృతి

By

Published : Oct 8, 2020, 6:47 PM IST

దుర్గిలోని డాల్​ మిల్లులో పనిచేసే గుమాస్తా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని గ్రామానికి చెందిన పులి వెంకట సాయి కుమార్​గా పోలీసులు గుర్తించారు.

ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details