ఏపీఎస్ఆర్టీసీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అటవీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తూనికలు కొలతలు శాఖ, ఏపీ ట్రాన్స్కో, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, హోమ్ గార్డ్సు ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించామని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి. ఠాకూర్... సీఎస్కు వివరించారు. అలాగే పోలీస్ శాఖలో భాగమై ఉన్న అనిశా, మెరైన్ పోలీస్, ఆక్టోపస్, సిఐడి, అగ్నిమాపక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
'పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలి'
ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, క్యూలైన్ల నిర్వహణ వంటి సేవల కోసం... వివిధ శాఖల్లో పనిచేస్తున్న యూనిఫార్మ్ అధికారులు, ఉద్యోగుల సేవలు వినియోగించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠ వెల్లడించారు.
Published : Mar 29, 2019, 5:09 AM IST
Published : Mar 29, 2019, 5:09 AM IST
|Updated : Mar 29, 2019, 7:26 AM IST
పోలింగ్ నిర్వహణపై సీఎస్ సమీక్ష
ఇవీ చదవండి..
Last Updated : Mar 29, 2019, 7:26 AM IST