ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలస కూలీలు దేశానికి సంపద.. వారిపై లాఠీ ఛార్జ్ చేస్తారా?'

వలస కార్మికుల బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు చెప్పారు. తాడేపల్లి విజయవాడ క్లబ్ వద్ద వలస కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు.

By

Published : May 17, 2020, 7:46 AM IST

cpm state secratary madhu fired on guntur dst police about migrate workers
cpm state secratary madhu fired on guntur dst police about migrate workers

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఇన్ ఛార్జ్ ఎస్పీ రామకృష్ణలతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వాగ్వాదానికి దిగారు. కాసేపు అధికారులు, సీపీఎం నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

వలస కార్మికులు దేశానికి సంపద లాంటివారని.. అలాంటివారిపై లాఠీలు ఎలా ఝుళిపిస్తారని మధు ప్రశ్నించారు. పొట్ట చేత పట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చిన వారిపై ఇలా ప్రవర్తించటం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details