ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసు పహారా లేనిదే జగన్‌ సచివాలయానికి వెళ్లగలరా?' - CPI Rama Krishna latest news

వైకాపా నేతల తీరుపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. రాజధాని ఉద్యమం జూమ్ అంటు వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు పహారా లేనిదే సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్లగలరా అని ప్రశ్నించారు.

CPI Rama Krishna Fires on YCP Leaders over comments on amaravati farmers agitation
సీపీఐ నేత రామకృష్ణ

By

Published : Aug 27, 2020, 5:53 PM IST

రాజధాని ఉద్యమం జూమ్ అంటూ వైకాపా నేతలు విమర్శిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ ఉద్యమమైతే రాజధానిలో వెయ్యిమంది పోలీసులను ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు.

పోలీసు పహారా లేనిదే సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్లగలరా అని నిలదీశారు. 15 నెలల కాలంలో ఇళ్లకు కనీసం విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు. పట్టణాలకు సుదూరంగా ఇళ్ల స్థలాలు ఇస్తామనడం వైకాపాకే చెల్లిందని రామకృష్ణ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details