ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 12:46 PM IST

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 212 కొవిడ్​ కేసులు..ఒకరి మృతి

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 212 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ కారణంగా ఒకరు మృతి చెందారు.

corona cases in guntur
గుంటూరులో కరోనా కేసులు

గుంటూరులో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 212 కేసులు నమోదవ్వగా..ఒకరు మరణించారు. మెుత్తం కేసుల సంఖ్య 71,548 కాగా..మరణాల సంఖ్య 635కు చేరింది. వైరస్​ బారి నుంచి ఇప్పటివరకు 67,297 మంది కోలుకున్నారు.

అత్యధికంగా గుంటూరులో 30 కేసులు నమోదయ్యాయి. రేపల్లె-21, బాపట్ల-18, తెనాలి-12, మంగళగిరి-12, తాడేపల్లి-11, వినుకొండ-10 కేసులు వచ్చాయి. వైరస్​ కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో తగ్గుతున్న కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details