ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రెండురోజుల్లో 69 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 714కు చేరింది.

By

Published : Jun 17, 2020, 12:55 AM IST

corona cases in guntur dst increasing   sixty nine postive cases registered in two days
corona cases in guntur dst increasing sixty nine postive cases registered in two days

గుంటూరులో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తం కేసుల 714కు చేరింది. రెండురోజుల్లో ఏకంగా 69 కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు.

గతంలో గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి ప్రాంతాలకే పరిమితమైన కేసులు మిగతా ప్రాంతాలకూ విస్తరించాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులతో కేసుల తాకిడి పెరిగింది. గుంటూరు నగరంలో కరోనా కేసులు 300కు సమీపిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో నర్సరావుపేట 214, తాడేపల్లి 39, మంగళగిరి 33 ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details