ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది.

By

Published : Oct 5, 2020, 6:56 AM IST

corona cases are increasing in guntur
గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొవిడ్ కారణంగా సత్తెనపల్లి మండలం భట్లూరులో 35 మంది విద్యార్థులు, గ్రామస్థులు కరోనా బారినపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details