ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలక పాఠశాలల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు - గుంటూరు పురపాలక పాఠశాలల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు

గుంటూరులోని పురపాలక పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా వైరస్​పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వారు పాటించాల్సిన నియమాలు వివరించారు.

corona awareness programme in municipal schools at guntur district
గుంటూరు పురపాలక పాఠశాలల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు

By

Published : Mar 19, 2020, 1:45 PM IST

గుంటూరు పురపాలక పాఠశాలల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు

గుంటూరులోని పురపాలక పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా వైరస్​పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. కరోనా పుట్టుక, ఇప్పటి వరకూ చూపిన ప్రభావం గురించి వివరించారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వారు పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. విద్యార్థులు తమ ఇళ్లల్లో కరోనా గురించి వివరించి కుటుంబసభ్యులను, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలకశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details