ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్‌జోన్‌లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - గుంటూరులో లాక్​డౌన్ వివరాలు

రెడ్‌జోన్‌లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు కలెక్టర్ శామ్యూల్. పేదలకు సరుకులు అందించారు. సాయి భాస్కర్‌ ట్రస్ట్‌, జనచైతన్య హౌసింగ్‌ వారు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

collector-essentials-distribution
collector-essentials-distribution

By

Published : Apr 21, 2020, 10:32 AM IST

గుంటూరు రెడ్‌జోన్‌లోని పేదలకు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. సాయి భాస్కర్‌ ట్రస్ట్‌, జనచైతన్య హౌసింగ్‌ వారు వీటిని పంపిణీ చేశారు. సుమారు 3వేల పేద కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా కంటైన్మెంట్ జోన్లలో ఉండే పేదలకు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా తమ సంస్థ తరపున 10లక్షలు అందజేసినట్లు సంస్థ ప్రతినిధి చైతన్య చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details