ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్యసభ ఎన్నికలు: ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు... ముఖ్యమంత్రి జగన్ ఉదయం 9 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు.

cm jagan is going to use his right to vote
ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్

By

Published : Jun 19, 2020, 7:44 AM IST

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సీఎం జగన్ ఉదయం 9 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. అనంతరం 10.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి వెళ్లనున్నారు. 11గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి పర్యాటక శాఖకు సంబంధించిన బోటింగ్ కంట్రోల్ రూంను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీఎం ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details